
06/12/2023…. ఉదయం రాజ్యాంగ నిర్మాత భారతరత్న అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు విప్ సహాయ మంత్రి మేరీగా మురళీధర్ గూడూరు పట్టణం కడియార స్తంభం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహమునకు పూల మాలిలు వేసి నివాళులర్పించడం జరిగింది.